దేశంలో బలమైన, స్థిరమైన సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి కలిసి పనిచేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. గురువారం నవీన్ నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
కేంద్ర, రాష్ర్టాల మధ్య సఖ్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, కానీ మోదీ తీరుతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ల
తి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు.
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్ప�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్లో జరిగిన మున్సిపల్ ఎ
అఖిల భారత సర్వీస్ నిబంధనలను సవరించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం అన్నివిధాలా సమర్థనీయమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ లేఖలో పేర్కొన్నట్టు సమాఖ్య స్ఫూర్తికి ఈ సవరి�