ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఆదాయపు పన్ను శాఖ (IT) కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిం�
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) టాలీవుడ్ సినీ ప్రముఖులు (Film celebrities) ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది.
సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమార�
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల (ఎఫ్డీసీ) జారీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. 119 నియోజకవర్గాల్లో ఈ నెల 3వ తేదీ న�
ప్రభుత్వం అందించబోయే కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇతర కుటుంబసభ్యుల పేర్లు, వారి వివరాలు.. కార్డు వెనుక ఉంచాలని పేర్కొన్నారు.
దేశంలోని పలు ఔషధ కంపెనీలకు ఊరట లభించింది. 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ) మందులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసి
Combination Drugs: కాంబినేషన్ డ్రగ్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 156 రకాల మందులను బ్యాన్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆ మందుల జాబితాను రిలీజ్ చేసింది. జ్వరం, నొప్పి, అలర్జీలకు వాడే మందులే ఆ లిస్టులో �
Ramoji Rao | ఈనాడు అధినేత రామోజీ రావు మృతిపట్ల ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం సంతాపం ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన నడుస్తోందని, ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బురద చల్లడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్
నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధించింది. ఈ మేరకు డీజీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింద�
కొత్తగూడలో సంస్థకు సొంత భవనం ములుగులో 20 ఎకరాల్లో నర్సరీ ప్రత్యేక ప్రతినిధి, మే20 (నమస్తే తెలంగాణ) రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ అభివృద్ధి �