సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర�
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక�
దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ పోరాటం మాత్రమే కాదు.. అరకొర చదువుతో నియంతృత్వ పాలన సాగిస్తున్న వ్యక్తిపై మొత్తం ప్రతిపక్షం చేస్తున్న పోరాటం. బ్రిటిష్ ప
ఓ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి ఏడాది సమయం పడుతుందని, దీనిని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం నిబంధనను సవరించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. రోడ్డు ప్రమాదంలో వ్యక్
అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్లు జరిమాన విధించడంపై సీనియర్ ఇంజినీర
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న బీజేపీ కుట్రను మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో ప్రజాస్వామ్�
అంతర్గత సంక్షోభంతో ముక్కి మూలుగుతున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. రెండేండ్లుగా పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, కాంగ్రెస్తో తన 50 ఏండ్ల అనుబ
పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)పెంచడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి�