Success Story : ఎవరూ ఊహించని రీతిలో చెరకు రసంతో పానీపూరి, జిలేబీ వంటి రుచికరమైన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తయారుచేయవచ్చని అంబాలాకు చెందిన విపన్ సరీన్ అనే ఇంజనీర్ చాటిచెప్పారు. ఈ వినూత్న ఉత్పత్తులతో ర�
కేంద్రం కంటే తెలంగాణే మిన్న కుంటి సాకులతో రైతులను కుదిస్తున్న కేంద్రం రైతులు పెరిగినా.. సాయం తగ్గించని రాష్ట్రం పీఎం కిసాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు 1,09,114 కోట్లు రైతుబంధు ద్వారా 66.61 లక్షల మంది రైతులకు 50,632 �
అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు నాల్గోరోజు రంగారెడ్డి జిల్లాకు రూ.44.70 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.46.28 కోట్ల డబ్బులు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతుల హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకా�
హైదరాబాద్: శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతశ్రేణిలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను పరిచయం చేయనుందని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�
Rythu Bandhu | టంగ్… టంగ్… మంటూ పెట్టుబడి సాయం నగదు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 28వ తేదీ నుంచి మొదలైన ప్రక్రియ రెండో రోజు జోరుగా
మెట్ట ప్రాంతాల్లో నూనె గింజలను సాగు చేయడం వల్ల రైతులు అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) ఇన్చార్జి డైరెక్టర్ డా.దినేశ్ కుమార్ చెబుతున్నారు. ఖరీఫ్లో నీటి వన�
ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �