మోటర్ స్టార్టర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగు దూప్యతండాలో చోటు చేసుకున్నది. తండాకు చెందిన రైతు మలావత్ రమేశ్ (45)కు భార్య
విద్యుత్తు స్తంభాలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడగా.. ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో చోటుచేసుకున్నది. స్థానికుల కథ నం మేరకు.. జడ్చర్ల మండలం చి
పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తన్న (60) పొలంలో మందు చల్లేందుకు వెళ
బోరులో నీరు అడుగంటిపోవడంతో మరిన్ని పైపులు దించుతుండగా నలుగురు కూలీలు విద్యుత్ షాక్కు గురయ్యారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు�
సాగునీటి కొరత రైతుల ప్రాణాలు బలితీసుకొంటున్నది. పొలాలకు నీటిని పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్క
Electric shock | విద్యుదాఘాతంతో(Electric shock) ఇద్దరు రైతులు మృతి(Farmers died) చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) చిన్న చింత కుంట మండలం, పర్దీపూర్లో చోటు చూసుకుంది.