రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని నిరసనలో పాల్గొన్నది. అక్కడి ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు ఈమెపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది.
MLC Kavitha | ‘కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానిం�
అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పని చేస్తూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అయినా ఆ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశార�
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్
లగచర్ల దాడి ఘటనలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని బీఆర్ఎస్ లీగల్సెల్ కన్వీనర్ సోమ భరత్కుమార్ పేర్కొన్నారు. దాడి తో ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్ట్ చేయడాన్�
Sajjala | ఏపీలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Sajjala | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్షపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Minister Srinivas Goud | ఎన్నటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud )అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళ
యూపీలోని మథుర జిల్లాలో దళిత కుటుంబాలపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై అలహాబాద్ కోర్టు సీరియస్ అయ్యింది. 35 మంది పోలీసు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించింది.