Cyber Crime | వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలో రూ. 21 వేలు పెట్టుబడి పెడితే నెలకు లక్షల్లో లాభాలొస్తాయంటూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఏఐతో ఫేక్ వీడియోలు తయారు చేసిన సైబర్నేరగాళ్ల
ముంబైలోని దాదర్లో ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయ ప్రసాదం ఉంచిన బుట్టలో ఎలుకలు ఉన్నట్టు చెప్తున్న వీడియో ఒకటి వైరల్ కావడంపై ఆ ఆలయ ట్రస్ట్ కార్యదర్శి వీణా పాటిల్ వివరణ ఇచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు ఢిల్లీ కంటే ముందే హైదరాబాద్లో నమోదైందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఒకే నేరంపై రెండు చోట్ల కేసులు అవసరం లేదని, ఇద్దరు దర్�
బీఎస్పీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ నకిలీ వీడియోను ప్రమోట్ చేస్తోందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) ఆరోపించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్లో పోలింగ్కు ముందు కాంగ్రెస్ లక్ష్యం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 32 జిల్లాల్లోని 31 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది . శనివారం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల స