ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్లో నకిలీ ఖాతా స్పష్టించి మోసపూరితమైన మెసేజ్లు పోస్టు చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యత్ని
సైబర్ నేరగాళ్లు ప్రజల డబ్బులు కొల్లగొట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా పోస్టాఫీసు పేరుతో వేల మందికి ఎక్స్లో ఫేక్ మెసేజ్లు పంపిస్తున్నారు.
ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న పత్రాలు పంపాలని వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయా? అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) �
‘హలో డా.సుషాంత్ గారా.. మేము కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం.. మీకు కొరియర్ ద్వారా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చాయి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి వాటిని తీసుకెళ్లండి’... అంటూ ఫోన్కాల్స్ వచ్చాయా.. తస్మాత్�
నాగర్కర్నూల్ : జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పేరుతో గత కొద్దిరోజులుగా వస్తున్న ఫేక్ మెసేజ్ల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రొ
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కల�