ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయ�
Dharmapuri : ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానం మూడరోజుల ముచ్చటగా మారింది. ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ.. అంతలోనే నీరుగారిపోయింది.
మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిభారాన్ని తగ్గించడం, పర్యవేక్షణ, పూర్తిస్థాయి కచ్చితత్వాన్ని అమలు చేయడం ఆహ్వానించదగినదే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ని
ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత పెంచేందుకు విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హాజరు శాతం పెంచడంతో పాటు పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచేందుకు సుమారు 500 ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల’ను రైల్వే శాఖ అమర్చింది. ఇవి ముంబైతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 30 రైల్వే స్టేషన�