గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
Covid-19 variant XBB.1.5 సుదీర్ఘ దూరం ప్రయాణించే విమాన ప్రయాణికుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5 శరవేగంగా వ్యాప్తి చెందుతోందని, ఈ నేపథ్యంలో విమానంలో చాలా దూరం ప్రయాణం చేసేవాళ
Face masks | దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై విమాన ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరి కాదని పేర్కొన్నది.
కరోనా సమయంలో మనం మాస్కు లేనిదే బయటికి రాలేదు. మాస్కు మన జీవితంలో భాగమైపోయింది. మహమ్మారి తగ్గుముఖం పట్టాక వాటి వాడకం తగ్గింది. అయితే, ఓ కారు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తన పెంపుడు చిలుక�
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు
లండన్, జూలై 9: సిగరెట్ తాగి మాస్క్ ధరించే వారిలో కార్బన్ మోనాక్సైడ్ విడుదల రెండు రెట్లు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ మొత్తం శరీరంలోకి వెళ్లి రక్తనాళాల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుత
యాచారం, డిసెంబర్ 12 : దేశానికి ఒమ్రికాన్ ముప్పు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ లింగయ్య హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుత�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరి
వాషింగ్టన్ ,మే 5: డిస్పోజబుల్ ఫేస్ మాస్క్ల్లో ప్రమాదకర కారకాలున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఫేస్ మాస్క్లను నీటిలో ముంచినప్పుడు విడుదలయ్యే ప్రమాదకరమైన రసాయన కాలుష్య కారకాలున్నట్లు స్వాన్సీయా
న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
గత రెండేళ్లుగా కోవిడ్ తో ప్రపంచం అల్లాడుతోంది. టీకాలతో పాటు మాస్క్ లను కూడా తప్పకుండా పెట్టుకోవాలని ఇప్పటికే ఆయాదేశాలు ప్రజలను ఆదేశించాయి. అయితే ఈ మాస్క్ లను వాడేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తున
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించనున్నది. రైల్వే చట్టం ప్రకారం ఈ శిక్ష ఉంట
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్లలో రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో నకిలీ మాస్కులను తయారు చేస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.5 లక్షల విలువైన మాస్క్లు, కంప్యూటర్, ప్ర�