కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�
నిరంతరం సీసీ కెమెరాల నిఘా మాస్క్లేకుండా రోడ్డు ఎక్కితే పట్టేస్తుంది.. 8 రోజుల్లో 3,214 కేసులు నమోదు మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చేవారు ఒక్క సారి ఆలోచించండి.. మన కోసమే ప్రభుత్వం చెబుతుందనే విషయాన్ని గుర్తి�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మాస్కులు ధరించని పలువురి వ్యక్తులకు పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు మాస్క్ ధరించని 28 మంది వ్యక్తులు,
ఆసిఫాబాద్ టౌన్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 90 మందికి పోలీసులు రూ. 16 వేలు జరిమానాగా విధించారు. కొందరికి రూ. 100.. మరికొందరికి రూ.200 చొప్పున ఫైన్ వేశారు. కరోనా వైరస్ ఉధృ�