ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు మన కళ్లకు పని ఉంటుంది. పుస్తకాలు చదివినా, టీవీ చూసినా, ఫోన్ వీక్షించినా, ఆఫీస్లో కంప్యూటర్ ఎదుట పనిచేసినా.. కళ్లు నిరంతరం శ్రమిస్తూనే
వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే కంటి చూపు మందగిస్తుంది. అయితే పోషకాహార లోపం, పలు ఇతర సమస్యల కారణంగా కూడా కంటి చూపు కొందరికి సరిగ్గా ఉండదు. ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చా
మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. ఇవి లేకపోతే మనకు ఏమీ కనిపించదు. ప్రపంచం మొత్తం చీకటిగా మారుతుంది. నయనం ప్రధానం అని పెద్దలు అందుకనే అన్నారు. కానీ నేటి తరుణంలో చిన్న�
అత్యంత ప్రధానమైనవే అయినప్పటికీ రోజువారీ పనుల్లో పడిపోయి కండ్ల ఆరోగ్యం గురించి మనం అంతగా పట్టించుకోం. అయితే, గంటల తరబడి డిజిటల్ తెరలకు అతుక్కుపోవడం, బల్బుల కాంతిలో గడపడం, ఆధునిక జీవనశైలి మన కండ్ల ఆరోగ్య�
అని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఓ వృద్ధురాలు దండం పెట్టి దీవించింది. ఈ దృశ్యం సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కటాపూర్లో కనిపించింది. ఇట్నేని లచ్చవ్వ(80) కొద్దికాలంగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నది. గ
నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది.