మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,36,068 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో పురుషులు 2,07,435 మంది కాగా, మహిళలు 2,28,633 మంది ఉన్నారు.
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,85,484 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,93, 124 మంది కాగా, మహిళలు 2,02,370 మంది ఉన్నారు. ఇందులో 36 వేల మందికి కంటి �
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, నారాయణప�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 12,026 మం
మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 3,49,124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,65,519 మంది కాగా, మహిళలు 1,83,605 మంది ఉన్నారు.
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు లక్షా 57వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పేద ప్రజలు కంటి వెలుగు శిబిరాల వద�
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో ప్రజల కంటి సమస్యలను నివారించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండోదఫా చేపట్టిన కంటి వెలుగు పథకం విశేష స్పందన లభిస్తున్నద�