Mysore-Darbhanga Express | తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Bapatla Railway Station |మతిస్థిమితం లేని బాలుడు చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్పైకి ఎక్కిన బాలుడికి పైన విద్యుత్ లైన్లతో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Railway Minister | ఇవాళ (సోమవారం) ఉదయం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలు�
గూగుల్ను నమ్ముకుంటే నవ్వులపా లు కావటమే కాదు.. అవమానాల పాలు కూడా అవుతారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేయటంతో ఆ నగరానికి వచ్చే రైలు పేరు కాస్త మర్డరర్(హంతకుడి) ఎక్స్ప్రెస్గా మా�
కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో నలుగురు వ్యక్తులు 77కిలోల గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్చంద్ర వెల్లడించిన వివ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరుకు తొలిసారి ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. ఆమె సొంతూరైన ఒడిశాలోని రైరాంగ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టడం 112 ఏండ్లలో ఇదే తొలిసారి.
దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. దర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లోని మూడు బోగీలు బుధవారం సాయంత్రం మంటల్లో చిక్కుకున్న�
హైదరాబాద్-పుణె (హడప్సర్) ఎక్స్ప్రెస్ను కాజీపేట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య సమాచార అధికారి కే రాకేశ్ తెలిపారు. వారానికి మూడుసార్లు నడవనున్న ఈ రైలు (నం.17013/17014) ను కాజీపేట టెర్మినల్కు మా�
train catches fire | ఒక ఎక్స్ప్రెస్ రైలులో మంటలు రాజుకున్నాయి. (train catches fire) ఒక స్టేషన్ వద్దకు ఆ రైలు చేరుకోగా అక్కడి సిబ్బంది దీనిని గమనించారు. వారు వెంటనే అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ వీల్స్ వద్ద చెల
బేగంపేట్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం కదిలిన రైలును ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుమారి సునీత పర�
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
ప్పకూలిన రైల్వే స్టేషన్ భవనం | మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలోని బుర్హాన్పూర్ రైల్వే స్టేషవన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.