పోలీసులకు అనుమానం రాకుండా ఏకంగా పాల ప్యాకెట్ల రూపంలో యథేచ్ఛగా కల్లును విక్రయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడ
సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాల వాహన తనిఖీల్లో పట్టుబడిన మాదక ద్రవాలను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.
కల్లు ప్రియుల ప్రాణాలకు హాని కలిగించే మత్తు మందుతో తయారు చేసిన కల్తీ కల్లుపై రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫాజోలం �
రాష్ట్రంలో సారా రక్కసి మళ్లీ కోరలు చాస్తోంది. ఏ పల్లెల్లో చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. అదే స్థాయిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఎక్�
రాష్ర్టాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ తయారు చేస్తున్నట్టు
అమీర్పేటలోని బాయ్స్ హాస్టల్లో బస చేస్తూ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను మంగళవారం ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు శుక్రవారం రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు పబ్బులపై దాడులు నిర్వహించారు. జూబ్లీ�
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత మత్తుపదార్థాల రవాణా చేయడంతోపాటు నిల్వ చేయడం, విక్రయాలు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోమవారం దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ �
కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట�
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో బుధవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా ఏ�