ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసకారి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వెల్గటూర్ మండలం స�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు పేరు వినిపించినా.. కనిపించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరం మొదలైందని, ఆయన గుర్తుగా ఉన్న పథకాలను ఒక్కొక్కటి పక్కకు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నా�
‘అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన కడియం శ్రీహరి ము మ్మాటికీ రాజకీయ వ్యభిచారే.. కేటీఆర్ ఆయనపై చేసిన వ్యాఖ్యలు నూటి కి నూరు శాతం కరెక్టే’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశా రు. ఇటీవల కేటీఆర్
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో అబద్దాలు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా పూర్తిస్థాయ�
‘తెల్లారితే బతుకుదెరువు ఉండనోళ్లు. పైరవీకారులు, రాజకీయ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతున్నారు తప్ప, నికార్సయిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడం లేదు. కొంత మంది పో యినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టం లేదు. వ�
Ex Minister Koppula | తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ని�
‘అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఊదరగొట్టింది..కానీ తూతూ మంత్రంగా ఒకటో రెండో అమలు చేసి చేతులు దులుపుకున్నది.’ అంటూ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చ