Essential Commodities | ‘ఎవరైనా స్నేహితులు, చుట్టాలు ఇంటికి వస్తే కప్పు టీ ఇవ్వాలన్నా భయమేస్తున్న ది’.. ఇది ఓ మధ్యతరగతి గృహిణి ఆవేదన. ఐదారేండ్ల క్రితం అన్ని ఖర్చులు పోను నెలకు ఎంత లేదన్నా రూ.7 వేల దాకా పొదుపు చేసే వాళ్లం. ఇ�
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
ఒక కుటుంబాన్ని నడిపే ఇంటి పెద్ద కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చటంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు. ఏవైనా నిత్యావసరాల ధరలు పెరిగేట్టున్నా, కొరత ఏర్పడే ప్రమాదమున్నా వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకొంటాడు.
ఢిల్లీ, జులై 2: దేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఉడాన్ కరోనా సెకండ్ వేవ్ లో తమ వేదికపై కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్ విక్రయాలకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. సేఫ్టీమాస్కుల�
ములుగు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రాష్ట్రంలోని కొవిడ్ బాధిత కుటుంబాలకు సహాయం చేసే�
ఎమ్మార్పీకే సరుకులు విక్రయించాలి ‘బ్లాక్’కు తరలిస్తే సహించేది లేదు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు పౌరసరఫరాల శాఖ స్పష్టీకరణ బంకుల్లో అక్రమాలపై టాస్క్ఫోర్స్ నిఘా లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారుల�
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులురాకుండా చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా, సరుకుల రవాణాలో ఎటువంటి ఆటంకం జరుగకుండా నిత్యం పర�
న్యూఢిల్లీ: ప్రతిరోజూ మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే తాగే టీ.. టీ తయారీకి ఉపయోగించి పాలతోపాటు ఆ టీతోపాటు తినే బిస్కట్ల ధరలు పెరగనున్నాయి. వీటితోపాటు రోజువారీ నిత్యావసర వస్తువులు, సరుకుల ధర