గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అమెరికాలో ఒకేసారి రెండు బ్యాంకులు మూతపడటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడ
ఈక్విటీలోకి మారనున్న సర్కారీ బకాయిలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి వాటా రానున్నది. సంస్థ షేర్ ధర రూ.10, ఆపైన �
డీల్ విలువ రూ.4,447 కోట్లు న్యూఢిల్లీ, జూన్ 24: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేదిక జొమాటో లిమిటెడ్.. గ్రోఫర్స్ (బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా బ్లింకిట్ బ్రాండ్)ను సొంతం చేసుకోబోతున్నది. ఈ డ
రుణ సాధనాల్లో మదుపు చేసే డెట్ ఫండ్లు.. సాధారణంగా స్వల్పకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెడతాయి. అయితే దీర్ఘకాలానికి మదుపు చేయాలనుకునేవారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం పరిపాటి. కానీ డెట్ ఫండ్లలోన�
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�
న్యూఢిల్లీ, ఆగస్టు 23: వరుసగా కొన్ని నెలలుగా పెట్టుబడులను ఆకట్టుకున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్లి వెలవెలబోతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో పెట్టుబడిదారులు తమ నిధులను వీటి�