తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Brahmotsavam | టీటీడీ అనుబంధ ఆలయంలో ఒకటైన కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు(Brahmotsavam ) ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
Tirumala Brahmotsavam | ఈ సారి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికమాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Raman
TTD EO Dharma reddy | తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
అమరావతి : టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధి
నెల్లూరులో వచ్చే నెల 16 నుంచి జరుపతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. ఉత్సవాలు జరిగే 5 రోజులపాటు...