సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జీఎం కార్యాలయ ఉద్యోగులకు జనపనారా సంచుల పంపిణీ చేశారు.
పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై 0.05 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఎలక్ట్రియేతర వాహనాలతో ప�
కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండగట్టు అర్బన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మోహినోద్దీన్ నేతృత్వంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు.
అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్. ఓ నలుగురు డ్యాన్సర్లు తల మీద తళుకుబెళుకు ప్లాస్టిక్�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూచించారు. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్స�
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ�
పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వి నియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సా రించాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
ప్రకృతిని ఊహించు, సృష్టించు, పునరుద్ధరించు.. ఈ ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కండ్లముందు కనిపిస్తున్న హరితహారం ఫలాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిహైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): �
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉద్ఘాటన పర్యావరణానికి మించిన సంపద లేనేలేదని, ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం స్పష్టంగా రుజువైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పర్యావరణం .. మానవాళి సహా సమస్త జీవరాశులు, పంచభూతాల సమాహారం. సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, అతిసూక్ష్మ జీవులైన వైరస్కూడా అందులో భాగమే. కానీ, కరోనా నేపథ్యంలో వాటి పేరు వింటేనే హడలిపోతున్నారు జనం. బ్యాక్టీరియ
భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు, కానీ వారి కోరికలు తీర్చలేదన్నారు మహాత్మా గాంధీ. ఈ భూమి సకల జీవులకు ఆది మాత. ప్రతి మొక్కను జంతువును, చరాచరాలన్నిటినీ పోషిస్తుంది. కానీ మానవుని వినాశకర చర్యలు భూమి గుండ�