కేటీఆర్తోపాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వొకేట్ సోమ భరత్ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు.
Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది
NEET-UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పది మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం
ఖమ్మం : రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో మట్టి తవ్వకాలపై లోకాయుక్త చేపట్టిన విచారణ బుధవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి రెండోరోజు మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ, �
అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవో జీవీ సుబ్బారెడ్డి పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవో పైవస్తున్న వరుస ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వేంకటేశ్వర సేవా సమ�
ఖానాపురం : అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురంకు చెందిన పులుగం రాజు(44) వృత్తిరీత్యా ఫొటో, వీడియోగ్రా
మాజీ మంత్రి వివేకా | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీసి కొలతలు వ�
హత్య కేసు| మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మళ్లీ ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగ�
గని యజమానిపై కేసు | కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బా�