Amit Shah: దేశంలో ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దేశ ఐక్యతలో భారతీయ భాషలు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
మాతృభాషల్లో నీట్ పరీక్షకు విద్యార్థుల నుంచి స్పందన కానరావడం లేదు. ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశమిచ్చినా.. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. అత్యధికులు ఇంగ్లిష్లోనే నీట్ పరీక్ష రాస్తున
ఇంగ్లిష్ను అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీచేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన మరికొద్ది గంటల్లో సంతకం చేయబోతున్నట్టు తెలి
తెలుగు సాహిత్యంలోని ఆధునిక ప్రక్రియల్లో నవల ముఖ్య మైనది. ఒకప్పుడు సుదీర్ఘమైన నవలలను పాఠకులు ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు. ఇప్పుడు జీవితంలో వేగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో పెద్దపెద్దవీ, ఎప్పుడో వెలు వడినవ
ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా ఇంగ్లిష్ రావాలని, ఇంగ్లిష్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం హనుమకొండ హంటర్రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్లో అరూరి గట్టుమల్లు మె�
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడ
Language is systematic. It means that “Language has a set of definite rules that govern its use.” All languages have grammar and this grammar lends a structure...
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి సోమవ�