మార్గదర్శకాలు విడుదల చేసిన ఏఐసీటీఈ ఆన్లైన్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ మార్గదర్శకాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక మార్పులుచేసింది. తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే �
న్యూఢిల్లీ : ఇంజినీరింగ్ విద్య అభ్యసించేందుకు ఇకపై 10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరి కాదని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్(ఏఐసీటీఈ) పేర్కొంది. ఏఐసీటీఈ ఇటీవల 2021-22 సం�