జిల్లాలో ఇసుక, మైనింగ్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను విస్తృతం చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఆఫ్రిన్ సిద్దిఖీ అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా రవాణా శాఖ అధికారిగ�
న్ని చేసినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించినా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడంలేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గుతలేవు. అందులోనూ జరుగుతున్న రోడ్డు ప్రమాద�
బొజ్జాయిగూడెం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ సీఐ బి.
మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మరో నాయకుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టంది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల�
Punjab Polls | పంజాబ్ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుండగా.. మద్యం ఏరులై పారుతున్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ నెల 18 వరకు రూ.46.66కోట్లను ఎన్నికల అధికారులు
మహేశ్వరం : గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు మహేశ్వరం ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ..రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన�
కొండాపూర్ : అనుమతులకు మించి చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని బుధవారం నోడల్ ఆఫీసర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బందితో కలిసి కూల్చివేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ �
డ్రగ్స్ | బంజారాహిల్స్లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అక్రమంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్స్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు