కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) నేడు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నదని మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆవేదన వ్యక్తంచేశార
షేక్ గాలిబ్బి కడు పేదరాలు. ఈమెది చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామం. భర్తతో కలిసి కూలి పనులకు వెళ్తేనే పూటగడుస్తుంది. పిల్లలు వేరే ఉంటున్నారు. వ్యవసాయ కూలి పనులు చేయలేక ఉపాధి పనులకు వెళ్తున్నది. పని అయ
‘మా పొట్టకొట్టే కార్పొరేషన్ మాకొద్దు’ అంటూ సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీల పరిధిలో గల ఉపాధి హామీ కూలీలు కార్పొరేషన్ విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం భారీ నిరసన ర
మున్సిపాలిటీ అప్గ్రేడ్ ప్రభావం ఉపాధిహామీ కూలీలపై పడింది. ప్రభుత్వ పథకాలకు వారిని దూరం చేసింది. పనుల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీలో పేరాయిగూడెం, గు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల ఎంపిక ప్రహసనంగా మారింది. జిల్లాలో లక్షలాది మంది అర్హులున్నా కేవలం 14,284 మందే అర్హులం టూ అధికారులు జాబితా విడుదల చేయడంపై ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రక
ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇప్పించండి మేడం... అంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని పలువురు ఈజీఎస్ మహిళా కూలీలు వేడుకున్నారు. మంగళవారం మండలంలోని పెద్దచింతకుంటలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి �
ఉపాధి హామీ కూలీలకు పనిని కల్పించడంతోపాటు కూలిని సకాలంలో చెల్లించాలని డీఆర్డీవో పీడీ శ్రీలత అన్నారు. ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ 16వ విడత సమావేశాన్ని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మంద
ప్రజల సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపిద్దామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భా�
ఉపాధి హామీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2023 సంవత్సరం జనవరి నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు హాజరు మస్టర్లలో నమోదు చేసే వారు.