TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులకు 2021 వేతన సవరణ ఐదేళ్లు దాటినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ప్రశ్నించారు. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలు పోషించలేక ఆర్టీసీ కార్మి�
బకాయి వేతనాలను చెల్లించాలంటూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తెలంగాణ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 1080 మంది ఆశవర్కర్లు, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.
తెలంగాణ భవన్లో హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప�
తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ఆదివారం ప్రారంభమవుతుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉద్యోగులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఖండించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరక�
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఫిట్మెంట్తో కొన్ని వర్గాలు మినహా మిగతా వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా ఆర్టీ
ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్) కోసం సెల్ఫోన్కు పంపే ఎస్ఎంఎస్లో ఇక డ్రైవర్ ఫోన్ నంబర్ ఉండదని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ (పీఆర్ఎంఈయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ సత్యనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కా�