పట్టణంలోని మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారి పక్కన గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో భారీ విగ్రహాన్ని మరోచోటికి తరలిస్తున్న క్రమంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను �
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు నరికి కొమ్మలు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లా కేం ద్రంలోని రామ్మందిర్ చౌరస్తా సమీపంలో ఆదివారం చోటుచే�
అతడు ఆ ఊరిలోని వారందరికీ సుపరిచితుడు. ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరు పిలిచినా పలికేవాడు.. రాత్రనక, పగలనక ఎక్కడ కరెంట్ సమస్య ఉందన్నా వెళ్లి సరిచేసేవాడు. అతడిని విధి వంచించింది.
ప్రతి ఇంటిలో విద్యుత్ను ఆదా చేసుకోవాలని, విద్యుత్ ప్ర మాదాలపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల నోడల్ ఆఫీసర్ సీజీఎం రాజు చౌహాన్ అన్నారు. ఆదివారం చెన్నూర్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబూషన్ తెలంగాణ ఆధ
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ