నేటి క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనుండగా, చర్చిలు ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో వాటిని అలంకరించగా, ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
వైకుంఠ ఏకాదశి రోజున మహా విష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలను ముస్తా�
సద్దులకు వేళయింది.. నేటి పెద్ద బతుకమ్మ సంబురాలకు ఊరూవాడా ముస్తాబైంది.. ఎనిమిది రోజులపాటు ఆటపాటలతో హోరెత్తిన వేడుక, ఆదివారం అంబరాన్నంటనున్నది.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆడిపాడేందుకు మహిళలు �
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది నందిగామ మండలంలోని కన్హా గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.