కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్�
కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు పొటెత్తారు. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం నమోదుకాగా.. ఈసారి 86.33 శా
న్యూఢిల్లీ, మే 4: పద్దెనిమిది రోజుల విరామం అనంతరం, ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంగళవారం పెట్రోల్ ధర లీటర్కు 15 పైసలు, డీజిల్ రేటు లీటర్కు 18 పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్ర�
అందుకే రీకౌంటింగ్కు ఆదేశించలేదునందిగ్రామ్ ఫలితంపై కోర్టుకెళతా: మమతసీఎంగా రేపు దీదీ ప్రమాణం కోల్కతా, మే 3: నందిగ్రామ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రాణభయంతోనే రీకౌంటింగ్కు ఆదేశించలేదని పశ్చిమ �
వీల్చెయిర్లో కూర్చునే చక్రం తిప్పిన దీదీ బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని మహావిజయం ఓటమికి వెరువకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి బీజేపీ హిందూ రాజకీయాలకు దీటుగా ప్రచారం తనలాగా శ్లోకాలు వారు చదవలేరని వ్యాఖ్�
హోరాహోరీ పోరులో మమతపై విజయంరౌండు రౌండుకూ మారిన ఆధిక్యం1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు కోల్కతా, మే 2: టీ20 మ్యాచ్ను తలపించిన ఎన్నికల ఫలితం ఇది.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆద్యంతం రసవత్తరం.. రౌండ్ రౌండ్కూ మారిన ఆ�
బెంగాల్లో లెఫ్ట్-కాంగ్రెస్కు ఘోర పరాభవం 70 సీట్ల నుంచి ఒక్క సీటుకు దిగజారిన వైనం కోల్కతా, మే 2: మూడు దశాబ్దాలకుపైగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు, కొంతకాలంగా అక్కడ ప్రాభవాన్ని కోల్పోత
తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరిక
77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమిమజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజరెండోసారి కాషాయకూటమికి అధికారం గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసా�
ఉత్కంఠ పోరులో శ్రీధరన్ పరాజయం కేరళలో బీజేపీ ఆశలపై నీళ్లు ఉన్న ఒక్క సీటునూ కోల్పోయిన కాషాయపార్టీ తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ �
ఐ-ప్యాక్ బాధ్యతలు వేరొకరికి జీవితంలో మరేదైనా చేయాలి రాజకీయ నేతగా విఫలమయ్యా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన బెంగాల్లో దీదీ గెలుపుపై హర్షం న్యూఢిల్లీ, మే 2: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ (పీక�
శరవేగంగా ఎత్తిపోతల పథకాలు పూర్తి త్వరలోనే నాగార్జునసాగర్ను సందర్శిస్తా సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించినందుకు నాగార్జ�