14 టేబుళ్లు.. 25 రౌండ్లు30 నిమిషాలకో రౌండ్ పూర్తి నల్లగొండ, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండలో ఆదివార�
మద్రాస్ హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రా
అభివృద్ధిని కాంక్షించేది ఒక్క టీఆర్ఎస్సే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 25: నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆ�
బీజేపీ, కాంగ్రెస్ల తప్పుడు ప్రచారం నమ్మొద్దు వరంగల్ను అభివృద్ధి చేసింది, చేసేది టీఆర్ఎస్సే.. జీడబ్ల్యూసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ, ఏ�
చివరిరోజు 2,871 దాఖలు.. మొత్తం 3,630 నేడు నామినేషన్ల పరిశీలన: ఎస్ఈసీ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరులో నామినేషన్లు పోటెత్తాయి. చివరిరోజైన ఆదివారం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు
టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం ఖాయమని అంచనా సాగర్లో 86.8% పోలింగ్.. మే 2న లెక్కింపు హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మరో�
సాగర్లో అన్ని వర్గాల అనూహ్య స్పందన టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వాసం హాట్ టాపిక్గా మారిన నెల్లికల్లు ఎత్తిపోతల కేసీఆర్ సభతో భారీగా పెరిగిన అంచనాలు రికార్డు మెజార్టీ ఖాయమంటున్న టీఆర్ఎస్
‘లక్ష’ణంగా హాలియా సభ వాతావరణం చల్లగా.. జనం తరలొచ్చె భారీగా టీఆర్ఎస్ అభిమానులు, శ్రేణులతో కిక్కిరిసిన హాలియా హాలియా, ఏప్రిల్ 14: టీఆర్ఎస్ బహిరంగసభతో హాలియా జనసంద్రమైంది. బుధవారం ఉదయం నుంచి మబ్బులు కమ్�
సాగర్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండని తెలిసి వారం రోజులుగా కాంగ్రెసోళ్లకు వణుకు పుట్టింది. కేసీఆర్ రావొద్దని కుట్రలు చేసిండ్రు. కోర్టుల్లో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుచేసిండ్రు. కేసీఆ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్ గడువుకు ఒకరోజు ముందు నోముల నర్సయ్య కుమారుడు భగత్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటన చోటుచేసుకున్న కూచ్బెహర్ జిల్లా సితాల్కుచ్చిలో సీఎం మమతా బెనర్జీ బుధవారం పర్యటిం
కోల్కతా, ఏప్రిల్ 13: ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా నడిబొడ్డులో మంగళవారం 3.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈసీ తనపై 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించడం రాజ్యా