బాంబులతో దాడులు ఎవరి హయాంలో.. మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా నల్లగొండ, ఏప్రిల్ 10: గడీలు, దొరల పాలన పులివెందులలోనే ఉన్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని �
బహిరంగ సభతో కార్యకర్తల్లో మరింత జోష్ టీఆర్ఎస్ గెలుపుతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి సీఎం బహిరంగ సభా స్థలం పరిశీలన హాలియా, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప�
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనను గాయపడేలా చేసిన అమిత్ షా త
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుగ్ల�
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సన్నద్ధం సభాస్థలిని పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో చలో హాలియా పేరిట ఈ నెల 14న భారీ ఎన్నికల బహ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఎన్నికల ప్రచారంలో మతం పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసు జారీ చేస
కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హాలియా, పెద్దవూర, ఏప్రిల్ 6: నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా
మినీ ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు మంగళవారం ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్�
మమతా బెనర్జీకోల్కతా: ఒంటి కాలితో బెంగాల్ను గెలిచి, ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీనీ గెలుస్తానని కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం వీల్చెయిర్లోనే ప్రచారం చేస్
తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నేడేమునుపటి జోష్ లేకున్నా ఆసక్తి రేపుతున్న తమిళ రాజకీయ పోరుదూకుడు మీదున్న స్టాలిన్ డీఎంకేఅంతర్గతపోరుతో అన్నాడీఎంకే సతమతం చెన్నై, ఏప్రిల్ 5: సాధారణంగా తమి�
మినీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టంతమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు కూడాముగిసిన ప్రచారం.. పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 4: మి�