వ్యూహాత్మక ప్రచారంలో టీఆర్ఎస్భగత్కు మద్దతుగా బహుజన సమ్మేళనంక్షేత్రస్థాయి ప్రచారంలోకి కుల సంఘాలు హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. టీఆర్ఎస�
ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారుఅందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారుజానా ఏడుసార్లు గెలువడమే శాపమైందిసాగర్లో నోముల భగత్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఏప్�
అటు ఢిల్లీలో.. ఇటు గల్లీలో లేదు70 ఏండ్లలో ప్రజలను పట్టించుకోలేదుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్రంపోడు, ఏప్రిల్ 3: కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా అవుతుందని ఎక్సైజ్ శా�
దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలో మంత్రి ఈటలచిక్కడపల్లి, ఏప్రిల్ 3: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అం దరిపై ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజే�
బీజేపీకి డిపాజిట్ కూడా రాదుజానారెడ్డిని 2018లోనే తిరస్కరించారుసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపుమంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ హాలియా, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేప�
తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానావెంట మిగిలింది ఇద్దరు నాయకులేఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదుపూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవంఅదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కా�
గువహటి: అస్సాంలో ఈవీఎం తరలింపు వ్యవహారం దుమారాన్ని రేపుతున్నది. గురువారం రెండో దశ పోలింగ్ అనంతరం బీజేపీ నేతకు చెందిన కారులో ఈవీఎంను తరలించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఘటనకు బాధ్యులైన నలుగురు అధికార�
ఎన్నికల ముంగిట కీలక పరిణామంనేను ఎమర్జెన్సీనే ఎదుర్కొన్నవాడినిఇలాంటి దాడులకు భయపడను: స్టాలిన్ వెల్లూర్, ఏప్రిల్ 2: మరో మూడు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా కీలక పరిణామం చోటుచేసుకున్నద
జానారెడ్డి | నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి ‘కుంజర యూధంబు…దోమ కుత్తుక జొచ్చెన్..’ అనే పరిస్థితి తలెత్తుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీఆర
తగ్గనున్న పెట్రో ధరలు!పశ్చిమబెంగాల్ రెండో విడుత పోలింగ్ నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 31: వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను గత నెలలో రూ.125 పెంచిన ప్రభుత్వ చమురు సంస్థలు.. రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవ