నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహంబంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ వంచనగోల్డ్ స్మగ్లింగ్ స్కామ్పై విజయన్ సర్కార్ మీద ప్రధాని మోదీ విమర్శలు పాలక్కడ్/ధర్మపురం, మార్చి 30: కేరళలోని ఎల్డీఎఫ్ �
కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని చెప్పి కేరళలో అధికారంలోకి వచ్చిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్.. ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’ను అనుసరిస్తున్నది. రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడ�
నందిగ్రామ్లో మమత భారీ రోడ్ షోపోలింగ్దాకా ఇక్కడే: మమతబీజేపీ కార్యకర్త తల్లి మృతి..వివాదంనందిగ్రామ్/కోల్కతా, మార్చి 29: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా గురువారం నందిగ్రామ్
నాన్న ఆశయాలు సాధిస్తా!సీఎం వాత్సల్యానికి జీవితాంతం రుణపడి ఉంటాటీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ నిలవదు.. బీజేపీ పెరగదుప్రజలకు అందుబాటులో ఉండాలని అక్కడే ఉంటున్నంకాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నియోజకవర్గంలో ఇ
అందరూ కలిసికట్టుగా పనిచేయండికష్టపడ్డవాళ్లకే పార్టీలో తగిన గుర్తింపుఓటమి ఒత్తిడిలో కాంగ్రెస్ నేత జానారెడ్డిబీజేపీ అసలు పోటీలోనే లేదుపార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తె�
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతెలంగాణ భవన్లో బీ ఫాం అందజేతఎన్నికల ప్రచారానికి రూ.28 లక్షల చెక్కు కూడా హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) /హాలియా: నాగార్జునసాగర్ శాస�
కోల్కతా : హోలీ వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తపై తాను చేయిచేసుకోలేదని బీజేపీ నేత బాబుల్ సుప్రియో వివరణ ఇచ్చారు. కాషాయ పార్టీ నేత కార్యకర్తను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కినా బాబుల్ సుప్రియో తన చ
కోల్కతా : బీజేపీపాలిత రాష్ట్రాలకు చెందిన సాయుధ దళాలను బెంగాల్లో వినియోగించరాదని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తి చేసింది. బీజేపీ నేత సువేంద
కొచ్చి : కేరళ నన్స్ యూపీ మీదుగా ప్రయాణిస్తుండగా వారిపై కొందరు దాడికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విజయన్ తప్పుడు ప్రకటనలు ఇచ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్కు ముందు సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే బెంగాలీలను
17 ఏండ్లు రాష్ట్ర మంత్రిగా ఉండి నల్లగొండ జిల్లాను ఎడారి చేసిండునాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఓటమి తథ్యంహాలియాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాలియా, మార్చి 28 : ‘తాను గెలిస్తే ఏంచేస్తారో ఎన్నికల సభల్లో ప్రజ
బెంగాల్లో 80%, అస్సాంలో 77% పోలింగ్పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలుఅస్సాంలో ప్రశాంతంకోల్కతా, మార్చి 27: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తొలి అంకం ప్రశాంత�
కోల్కతా, మార్చి 27: పశ్చిమబెంగాల్లో తొలి విడుత పోలింగ్ మొదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్కు తెరలేచింది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్రాయ్కి సీఎం మమత ఫోన్ చేసి.. నం
పెద్దవూర/మాడ్గులపల్లి/హాలియా, మార్చి 27: నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ ప్రచారం జోరు గా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పెద్దవూరలో శనివారం ఏర్ప�