పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో గురువారం ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులతో, వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000 పెంచా�
సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. గాంధీభవన్ లో మంగళవారం పాత్రికేయులు ఈ విషయమై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతోంది. పంజాబీలపై ఇప్పటికే పలు వరాలు కురిపించిన ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హామీల వర్షం కొనసాగుతోంది. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట�
లక్నో : వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియ