సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కోడ్ అమలులో ఉండటంతో అన్ని రకాల వ్యవహారాలపై నజ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ శంకర్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తా�
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరమయ్యాయి. జిల్లాను ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి బ్యాంకర్లతో
లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు కేంద్రమైన మాల్ చెక్పోస్టును బుధవారం ఆయన సందర్శించ�
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని చెక్పోస్టులో సోమవారం ఎన్నికల అధికారులు రూ.లక్ష పట్టుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన స్వామి కారులో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్నాడు.
ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలించినా, పంపిణీ చేసినా టోల్ఫ్రీ నంబర్లు 1950, 18004254731కు సమ�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.
ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించడంతో అధికారులు కోడ్ అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద ఉన్న ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, రాజీవ్ గ�