వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్న 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇదే ఆఖరి అవకాశం. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం మేరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగ�
ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ పార్టీలో చేరగా, హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్
ఎన్నికల నిర్వహణలో సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులది కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీ గోపి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ఎన్నికల సహాయ వ�
కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ అని, ఇది మొదటి నుంచే రుజువైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశ
భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ సింగ్ గిల్ కన్నుమూశారు. 86 ఏండ్ల గిల్ స్వల్ప అస్వస్థతతో దక్షిణ ఢిల్లీలోని ఒక దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఆయన కుటు�
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా మున్నూరుకాపు సంఘం భగ్గుమంది. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భే
ఎన్నికల నియామవళిలో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు తరలించే డబ్బును అడ్డుకోవాలన్న లక్ష్యంతో తనిఖీలు చేపడుతున్నారు.