కృత్రిమ మేధతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం చివ్వేంల మండలం వట్టిఖమ్మంపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఐ (కృత్రిమ మేధ) ల్యాబ్ ని జిల్లా వి�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలో డిసెంబర్�
రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేయాలని, అకాడమిక్ ఎక్స్లెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీసీలకు సూచించారు. మూడు నెలలకొకసారి సమీక్ష నిర్వహించాలని, మూ డ�