విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసంలో ఎస్టీయూ 2025 డైరీ, క్యాలెండర్ను సంఘం నాయకులతో కలిసి ఆవిషరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్య�
మహిళా, ఉన్నత విద్యాభివృద్ధికి రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి కృషి ఎనలేనిదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి హాస్టల్ పూర్వ విద�
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా చిట్చా�
విద్యాభివృద్ధితోనే సమాజ పురోగతి సాధించవచ్చని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కాచిగూడలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ (టీఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంల
‘విద్యారంగంపై ఇంత వివక్షా?’ అంటూ విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం పట్ల మండిపడ్డారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో గురువారం బడ్జెట్ ప్
విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి చెందిన 80 మ�
దేశంలో బాలికల విద్యాభివృద్ధికి సావిత్రిబాయిఫూలే చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్క�
జాతీయ విద్యావిధానం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. బాలికా సాధికారత ద్వారానే దేశం ముందడుగు వేస్తుందని చెప్పారు. ఉస్మానియా �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మాక మార్పులు తీసుకొచ్చింది. పేదలందరికీ విద్య అందించాలన్న సదుద్ధేశంతో ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందులోని
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేదల విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో గొప్పదని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంతిరెడ్డిగార
రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టుగానే విద్యారంగంలోనూ మార్పులు రావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించాలని, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష