ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేట జిల్లా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో తెలంగాణ సాంఘ�
నాణ్యమైన విద్యను అభ్యసించాలంటే గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. పాఠశాల విద్య అయినా, ఇంటర్మీడియట్, డిగ్రీ సాంకేతిక కోర్సులు ఏవైనా రాజధాని బాట పట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇ
రాష్ట్రంలో మల్లినాథసూరి సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మహాభాష్యకర్త, మహామహోపాధ్యాయ మల్లినాథ సూరి పేరిట సంస్కృత వర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించిన విషయం తెలి�
ఉమ్మడి పాలనలో విద్యారంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సంగారెడ్డి జిల్లా నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమ, ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం
: కార్మికక్షేత్రం మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వా త నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృ ద్ధి చెందుతున్నది. విద్యాపరంగా అయితే ఎడ్య�
తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా రూపాంతరం చెందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమంగళారం రెవెన్యూలోని వీరన్నవిఠల్ ఫంక్షన్హాల్లో మండల పరిధిలోని చిలుకూరు,
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది. నాటి ఆంధ్రపాలకులు తెలంగాణ ప్రాంతంలో విద్యకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ తెలంగాణ వచ్చాక స�
తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఇక్కడి నిర్మాణాలను చేపట్టారని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు.
ఐటీ అభివృద్ధికి సర్కారు విశేష కృషి టీ న్యూస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగ�