రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదని, మూటల ముఖ్యమంత్రి అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నాడు మూటలు మోసే పీసీసీ పదవి తెచ్చుకున్నారని కోమటిరెడ్డి వెంకట్ర�
ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా ఐదుగురు నిందితులపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశంపై న్యాయస్థానం ఈ నెల 29న తీర్పు వెలువరించనున్నది.
అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ (పోంజీ) సామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కైంప్లెంట్ ఆధారంగా విశాఖలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు మంగళ�
Delhi liquor policy case | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరును కూడా చేర్చింది
తనపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. అలాగే తనకు న్యాయం కూడా జరుగుతుందన్న పూర్తి విశ