తాలిపేరు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ప్రధాన రహదారిపై
విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసిన గుర్రంపోడు తాసీల్దార్ జి.కిరణ్ కుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. శనివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 53.80 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం 5.2 అడుగులకు తగ్�
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �
భద్రాద్రి జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండకాసి ఆ తర్వాత మబ్బులుపట్టాయి. అప్పుడు మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్య
దుమ్ముగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలోని శ్రీసంగమేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం మాసశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ ఆధ్వర్యంలో మేళతాళాల�
Chargesheet against seven Maoist in Dummugudem arms case | దుమ్మగూడెం ఆయుధాల కేసులో ఏడుగురు మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు
దుమ్ముగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబ్ తుపాను ప్రభావంతో మండలవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు జోరున వర్షం కురవడంతో మండలంలో 35.4 మి�