దుమ్ముగూడెం మండలంలో రైతులు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఎంపీడీఓ వివేక్రావు, తాసీల్దార్ అశోక్కుమార్, ఏఓ నవీన్కుమార్ తెలిపారు. మంగళవారం జరిగిన మండల సర్వసభ్య
ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి గురువారం జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో సభ నిర్వహణపై చర్చించడం జరుగుతుందని ఆది�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం మండల కేంద్రంలోని ములకపాడు పీహెచ్సీలో రోగులకు, గర్భిణీలకు పాలు, పండ్లు బ్రెడ్�
భద్రాచలం నుండి దుమ్ముగూడెం ప్రధాన రహదారి మార్గం దయనీయంగా మారింది. ప్రతి రోజు ఓవర్ లోడుతో ఇసుక లారీల రాకపోకల కారణంగా దుమ్ముగూడెం భద్రాచలం ప్రధాన రహదారికి పలుచోట్ల గుంతలు పడ్డాయి. అధికారులు మరమ్మతులు చ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే ప్రారంభించారు. అదే సమయంలో దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు సున్నం లక్ష్మీకుమారి,
Kothagudem | ఇందిరమ్మ ఇండ్ల గుంతలు.. ఓ 18 నెలల బాలుడి ప్రాణాలను తీశాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని నడికుడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
తాలిపేరు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ప్రధాన రహదారిపై
విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసిన గుర్రంపోడు తాసీల్దార్ జి.కిరణ్ కుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. శనివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 53.80 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం 5.2 అడుగులకు తగ్�
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �
భద్రాద్రి జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండకాసి ఆ తర్వాత మబ్బులుపట్టాయి. అప్పుడు మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్య