భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన దుమ్ముగూడెం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్య
ఏజెన్సీ కోనసీమగా పేరున్న దుమ్ముగూడెం మండలంలో ఈ ఏడాది వరిపంట సాగు చేయడం రైతులకు కష్టంగా మారింది. మండలంలో పంటలు వేసినప్పటికీ వర్షాలు లేకపోవడంతో సాగునీరు కరువై పంటలు బీడుగా మారుతున్నాయి. మండలంలోని పైడాకు�
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్ )లో భాగంగా జారీ చేసిన నోటీసులు దుమ్ముగూడెం మండల ఓటర్లకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్థానిక పంచాయతీల్లో సవరణ ప్రక్రియకు సంబంధించిన యాప్ పనిచేయక పోవడంతో మండలంలో�
నేటి టెక్నాలజీ యుగంలో సెల్ఫోన్ మనుషులకు ఒక ముఖ్యమైన నిత్యావసర వస్తువుగా మారిపోయింది. సమాచార ప్రసారం, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్యాభ్యాసం, ప్రయాణాలు, మ్యాప్స్, అత్యవసర పరిస్థితులు, వినోదం ఇలా ప్�
దుమ్ముగూడెం మండల పరిధిలోని సుంకర కాలనీ గ్రామానికి చెందిన కాశిబోయిన యాకయ్య(అఖిల్) (38) ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చినబండిరేవు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి...
దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ఆడిటర్ తాటి హర�
దుమ్ముగూడెం మండల కేంద్రంలో హెడ్లాకుల వద్ద గోదావరి వరద శనివారం మధ్యాహ్నం నుండి తగ్గుముఖం పట్టింది. వరద నీరు 30 అడుగులకు చేరుకున్న అనంతరం కొద్దిసేపు నిలకడగా ఉండి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రెం�
దుమ్ముగూడెం మండలంలో రైతులు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఎంపీడీఓ వివేక్రావు, తాసీల్దార్ అశోక్కుమార్, ఏఓ నవీన్కుమార్ తెలిపారు. మంగళవారం జరిగిన మండల సర్వసభ్య
ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి గురువారం జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో సభ నిర్వహణపై చర్చించడం జరుగుతుందని ఆది�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం మండల కేంద్రంలోని ములకపాడు పీహెచ్సీలో రోగులకు, గర్భిణీలకు పాలు, పండ్లు బ్రెడ్�
భద్రాచలం నుండి దుమ్ముగూడెం ప్రధాన రహదారి మార్గం దయనీయంగా మారింది. ప్రతి రోజు ఓవర్ లోడుతో ఇసుక లారీల రాకపోకల కారణంగా దుమ్ముగూడెం భద్రాచలం ప్రధాన రహదారికి పలుచోట్ల గుంతలు పడ్డాయి. అధికారులు మరమ్మతులు చ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే ప్రారంభించారు. అదే సమయంలో దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు సున్నం లక్ష్మీకుమారి,