ముంబై: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఇంటికి ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వెళ్లారు. షారూక్ నివాసం మన్నత్ వద్దకు ఎన్సీబీ బృందం చేరుకున్నది. డ్రగ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్య�
ముంబై: క్రూయిజ్ షిప్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ దొరకలేదు. ఇవాళ కూడా కోర్టు అతనికి బెయిల్ను తిరస్కరించింది. ముంబైకి చెందిన ప్ర�
Drugs Case | డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని సుప్రీంకోర్టుకు నిందితుడు
ముంబై : దర్యాప్తు సంస్థలను ప్రయోగించి సెలబ్రిటీలను పట్టుకుని ఫోటోలు క్లిక్మనిపించడంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి అధికమని ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసును ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద�
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై చాలా ఘాటైన రిప్లై ఇచ్చింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసును రియా చ
ముంబై: మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ను ఏలిన సూపర్ స్టార్ అతడు. కింగ్ ఖాన్గా, బాలీవుడ్ బాద్షాగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడో నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. కొడుకు ఆర్యన్ ఖా�
Facebook Post | మోటార్ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడో యువకుడు. అందుకోసం దాని ఫొటో తీసి ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో పోస్టు చేశాడు.
ముంబై : క్రూయిజ్ పార్టీలో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్కు బాలీవుడ్ నటి, మోడల్ సోమి అలి మద్దతుగా నిలిచారు. ఆర్యన్ అమాయకుడని తాను నమ్ముతున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. �
ముంబై : క్రూయిజ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, ఏడుగురు ఇతర నిందితులను ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించనున్నారు. నిందితులను గురువారం రాత్రి ఎన్సీబీ కార్యాలయంలో ఉంచార�
ముంబై : క్రూయిజ్లో రేవ్ పార్టీపై దాడులు చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా ఈ కేసుకు సంబంధించి క్రూయిజ్ షిప్ కంపెనీ కార్డెలియా క్రూయిజెస్ సీఈఓకు సమన్లు జారీ చేశారు. విచ�
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు మద్దతుగా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశాడు హృతిక్ రోషన్. ప్రశాంతంగా ఉండు.. ప్రతి అనుభవం నుంచి నేర్చుకో.. ఈ క్ష
NIA takes over probe into seizure of drugs worth Rs 21,000 crore at Mundra port in Gujarat | గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.21వేలకోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసును