గ్యాస్ సిలిండర్ వాల్వ్లో డ్రగ్స్ దాచి ఆన్లైన్ ట్రాన్స్పోర్టు సర్వీస్ల ద్వారా వాటిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన �
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పెద్ద మొత్తంలో హషీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.84.3 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూర్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి.. వారి నుంచి 40 కిలోల పప్పీ స్ట్రా , 10 గ్రాముల ఎండీ�
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ స్టాన్లీ గోవా జైల్లో ఉంటూ.. అక్కడి నుంచే డ్రగ్ డీలింగ్ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల టీ నాబ్, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేసిన నైజీరియాకు చెందిన
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ బస్సుల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్క
ఖలిస్థాన్ ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల సంబంధాలను ఛేదించే లక్ష్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దాడులు చేపట్టింది. బుధవారం ఐదు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 53 ప్రాంతాల్లో
డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు.