ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వనస్థలిపురం, భువనగిరి పోలీసులతో కలిసి రెండు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ తరుణ్జోషి వెల్లడ�
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు �
డ్రగ్ డీలర్ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా శునకాలు వారిపై దాడికి దిగాయి. ఖాళీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు షాక్కు
భారత్లో డ్రగ్స్ దందా చేస్తున్న ఆఫ్రికన్ దేశానికి చెందిన కొందరు యువకులు.. ఇక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. తాము వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ విలాసవంతంగా ఉన్నామంటూ తమ దేశంలోని పౌరులకు చెప్ప�
నేరస్థులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు సంబంధించిన తెలంగాణ చట్టాన్ని ఢిల్లీలో అమలు చేసే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి.