కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు (Sarawathi Pushkaralu) ముగియనున్నాయి. సోమవారం, చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
కరీంనగర్ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడి ప్రజలకు వ్యాపార, ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని.. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. జిల్లా స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్
Drone Show | మహబూబ్నగర్లో ట్యాంక్బండ్పై నిర్వహించిన మెగా డ్రోస్ ప్రదర్శన చూపరులను అలరించింది. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు. దాదాపు 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యాం
Minister Talasani | ఈనెల 22 న నిర్వహించే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ రోజున 5వేల మంది కళాకారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Minister Talasani ) వెల్లడిం
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు.. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రం.. ఆ వెంటనే జై
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కాకోరీ బలిదాన్ దివాస్ సందర్భంగా గోరఖ్పూర్లో దేశంలోనే అతిపెద్దదైన డ్రోన్ షో నిర్వహించారు. 750 డ్రోన్లతో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఇంతకు ముందు లక్నో�
Drone Dragon | రాత్రి ఆకాశంలో భారీ డ్రాగన్ ఎగురుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో అదే సీన్ కనిపిస్తుంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ డ్రాగన్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది.