హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్నగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. లబ్ధిదారులకు గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చినా ప్రస్తుత క�
డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల కోసం ఎంబీ చేయమంటే డబ్బు లు అడుగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. ఇండ్లను పొందిన అర్హులంతా రెండు పడక గదుల ఇంటిలో ఉండాల్సిందేంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కేటాయించిన ఇండ్లను రద్దు చేస్తామంటూ