కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాల కోసం అధికారులు సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రవేశాల కోసం కాలనీలో ఒకటి నుంచి ఏడో తరగ�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితారాంచంద్రన్ సూచించారు.
మన దేశంలో ఏటా పుట్టిన ప్రతి వంద మంది శిశువుల్లో ఆరు నుంచి ఏడుగురు వివిధ రకాల లోపాలతో జన్మిస్తున్నారు. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది.
మండలంలోని మంగళవారం ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ ఈవో సంజీవరావ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెల్లి మిషన్ భగీరథ పథకం నీళ్లు వస్తున్నాయా లేదా అనేది సర్వేలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న ఉన్నత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా వైద్య పరీక్షల బృహత్తర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని రాష్ట్ర ప్ర�
ఆదిలాబాద్ : వైద్య బృందాలతో తమ ఆరోగ్య సమాచారాన్ని పంచుకోవాలని, వారు సూచించిన మందులను తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ ఇంఛార్జీ కలెక్టర్ పీఎస్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోన