ఇందిరాపార్క్ వద్ద కాదని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్కు రెడ్కో చైర్మ న్ సతీశ్రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో శనివారం చేపట్టే ధర్నాను రాజకీయ డ్రామా గా అభివర్ణి
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భా�
రైతుల చేన్ల వద్దకే మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పొలాల నుంచే నేరుగా హైదరాబాద్కు పంట ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. సెర్ప్, సంగమేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్ర�
పల్లె ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఇద్దరు ఎన్నారైల సంకల్పం సత్ఫలితాలను ఇస్తున్నది. నారాయణపేట జిల్లాలో చేపట్టిన ‘మన ఊరికి.. మన ఆరోగ్య వాహిని’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల గడప వరకు బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు, స్టేజ్-2 కాంట్రాక్టర్లతో బ�
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య స
జ్వరం వచ్చినా..జలుబు, దగ్గు లాంటి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా..చలో మా బస్తీ దవాఖానకు అంటూ భరోసాతో వెళ్లి వైద్య చికిత్సలను పొందుతున్నారు. ఇంటి ముంగిటే వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో...ఒంటికి సుస్త్తీ అయితే �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట�
భువనేశ్వర్: ఒడిశాలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ తెలిపారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్ప�