మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కుక్క 20మందిని గాయపర్చింది. సోమవారం మాసాయిపేట గ్రామ పంచాయతీ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అంగడి జరుగుతుండగా, గ్రామంలోని ఓ కుక్క ఒక్కసారిగా అంగడికి వచ్�
రాష్ట్రంలో కుక్కల దాడిలో పసిప్రాణాలు రాలిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని రాయపోల్కు చెందిన శివకుమార్ మాధురి దంపతుల కుమారుడు కియాన్ష్ (4) నెల రోజుల క్రితం వీధికుక్
పసిపిల్లలపై కుక్కల దాడులు తీవ్రమైన నేపథ్యంలో ఎట్టకేలకు వాటి సంతతిని తగ్గించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. చిన్నారులతోపాటు మహిళలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరగడం వల్ల వీటి నివారణకు శ్రీకారం చుట్టారు. ఈ
Dog attacks | జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆరెపల్లిలో వీధి కుక్క వృద్ధుడిపై దాడి చేసి(Old man injured )గాయపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రంపిన వీరన్న ఇంటి ఎదుట కూర్చున్న సమయం�
Dog attacks | రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజల�
Dog attacks | భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం(Vadaparthi) లో చిన్నారి ప్రణయ్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ప్రణయ్ (Pranay)అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇరవై ఏండ్ల కిందట కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కుక్కకాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుందనేది మనందరికీ తెలిసిందే. కానీ, అన్ని శునకాల వల్ల రేబిస్ సోకుతుందనేది అపో�
హైదరాబాద్లో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన కుక్కల దాడుల్లో ఇద్దరు బాలలకు తీవ్రగాయాలయ్యాయి. నిజాంపేట బండారి లే అవుట్ కాలనీ పార్కుకు తల్లితో కలిసి వెళ్లి ఆడుకుంటున్న రెండున్నరేండ్ల బాలిక సోమశ్రీపై హ�
వీధి కుకల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి జోనుకు ఒక జాయింట్ కమిషనర్ను నియమిస్తూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
Uttar Pradesh | కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్ను తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓ ఆవుపై కుక్క దాడి చేసింది. ఆవు నోటి భాగాన్ని కుక్క తన పండ్లతో గట్టిగా పట్టుకుంది. ఈ రెండు జంతువులను
లక్నో: ఒక చిన్నారిపై బలమైన పెంపుడు కుక్క దాడి చేసింది. అయితే దీనిని చూసి కూడా పట్టించుకోని యజమానితోసహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ ఘ�