Brawl in Hospital: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బంది భావోద్వేగాలతో కూడా ఆటాడుకుంటున్నది.
ప్రయాగ్రాజ్, ఏప్రిల్ 26: తాను 50 ఏండ్లు వైద్యుడిగా పనిచేసిన దవాఖానలో ఒక్కటంటే ఒక్క వెంటిలేటర్ దొరక్క యూపీలోని ప్రయాగ్రాజ్లో సీనియర్ వైద్యుడు జేకే మిశ్రా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. ప్రయాగ్రాజ
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ పలువురి ప్రాణాలను హరిస్తోంది. ముంబైలో ఓ సీనియర్ మహిళా డాక్టర్ కొవిడ్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె తనువు చాలించేందుకు 36 గంటల ముందు ఫేస్ బుక్ ఖాతాలో చేసిన �
సుబ్బారావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు నిమ్స్ అభివృద్ధికి విశేష కృషి హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్యుడు, నిమ్స్ మాజీ డైర
నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు మరణించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.ఆయన రేడ
న్యూఢిల్లీ : పదిహేనేండ్లుగా వేరుగా ఉంటున్న భార్య సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో రూ 2.9 కోట్ల రుణాలను పొంది ఎగవేతకు పాల్పడిన డాక్టర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని వైశాలికి చ
ఓ వలస కూలీ పురిటి నొప్పులతో అల్లాడుతున్నది. చుట్టూ చాలామంది ఉన్నా ఎవరూ సాయం చేయలేదు. అంబులెన్స్కి ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. అప్పుడే, బస్ కోసం అటుగా వచ్చింది శోభా ప్రకాశ్ అనే ఉపాధ్యాయురాలు . ప్రసవ�